News

రియల్‌మీ పీ4, పీ4 ప్రో మొబైల్స్ లాంచ్ అయ్యాయి. పెద్ద బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15, రియల్‌మీ యూఐ 6.0 ఉన్నాయి. పీ4 ...
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బిటెక్ రవి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.కేంద్ర బలగాల ...
అంగరంగ వైభవంగా జరిగిన 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం. సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య ఎంతో ...
‘ఎమ్.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరి’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది దిశా ...
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవాళ్లకు ఇదే మంచి ఛాన్స్. గత 12 రోజులుగా బంగారం ధర పతనం అవుతోంది. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, ...
Dengue: వర్షాకాలంలో పిల్లలు జబ్బుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా డెంగ్యూ వంటి కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. పిల్లలకు దీని ముప్పు ఎక్కువ. డెంగ్యూ లక్షణాలు, దశలు, ట్రీట్‌మెంట్, జాగ్రత్తల ...
ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు అందించింది. దీంట్లో మీరు నెలకు రూ.10,000 సిప్ చేసి ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.1 కోటి ...
ప్రభుత్వం హయెస్ట్ GST రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే.. ఇండియాలో చిన్న కార్లు ఈ సెగ్మెంట్ కిందకి వస్తాయి. దీంతో ...
పండుగ వేళ కొత్త కారు కొనే ప్లానింగ్‌లో ఉన్న వారికి గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. బ్యాంకులు అదిరే ఆఫర్లు అందిస్తున్నాయి.
మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ) 50 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 8-17 మధ్య హైదరాబాదులో వాక్-ఇన్ సెలెక్షన్ ఉంటుంది. డిప్లొమా, ఐటీఐ అర్హతలు అవసరం.
భారతదేశ సరిహద్దులను కాపాడే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పని చేయాలనుకుంటున్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం. బీఎస్ఎఫ్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేయడానికి మ ...
కృష్ణానది వరద ఉధృతి కారణంగా శ్రీశైలం డ్యాంకు 10 గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 198.3623 టీఎంసీలకు చేరుకుంది.